పోలీసులు బండి లాక్కున్నారని.. నిప్పంటించుకున్న యువకుడు

67చూసినవారు
పోలీసులు బండి లాక్కున్నారని.. నిప్పంటించుకున్న యువకుడు
శంషాబాద్ మండలం తొండుపల్లి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అటుగా వస్తున్నా ఓ బండిని ఆపి, అతడు మద్యం తాగి ఉండడంతో ఆ బండిని స్టేషన్ కు తరలించారు. మద్యంమత్తులో ఉన్న అతడు తన బండి ఇవ్వకపోతే చనిపోతానంటూ రోడ్డుపై పరుగులు పెడుతూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు. అప్రమత్తమైన సిబ్బంది అతడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇతడు పలు కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్