కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

85చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్బంగా ఎల్. బి నగర్ కూడలిలో కాంగ్రెస్ నేతలు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతా-మహేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గం సీనియర్ నాయకులు పలు డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్