అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా వ్యవహారించాలి: ఎమ్మెల్యే

1063చూసినవారు
అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా వ్యవహారించాలి: ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండలంలోని హన్మంతరావు పేట్ గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ ని బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అధికారులు ప్రజలకు జవాబుదారితనంగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం సెంటర్ లో గల రిజిస్టర్ ని చెక్ చేసి సెంటర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్