బిఆర్ఎస్ పార్టీలో చేరిన వికలాంగుల సంఘం అధ్యక్షులు

53చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండల పరిధిలోని మర్డి గ్రామానికి చెందిన కల్హేర్ మండల వికలాంగుల సంఘం అధ్యక్షులు కుమ్మరి శ్రీనివాస్ బుధవారం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ ను కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. వారితో పాటు ఎంపీటీసీ అంజయ్య సాగర్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్