సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ఓటును సోమవారం వినియోగించుకున్నారు. మెదక్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మండలంలో ఎన్నికల విధులు నిర్వహించే ఉపాధ్యాయులు అధికారులు పటాన్ చెరు ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకుని ఓట్లు వేశారు.