జాతీయ రహదారిపై పారుతున్న మురుగునీరు

84చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని జాతీయ రహదారిపై శుక్రవారం మురుగునీరు పారుతుంది. మురుగు కాలువలు లేకపోవడంతో రోడ్డుపైకి చేరింది. జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్