అక్రమంగా మద్యం, నగదు సరఫరా చేస్తే కఠిన చర్యలు

1069చూసినవారు
అక్రమంగా మద్యం, నగదు సరఫరా చేస్తే కఠిన చర్యలు
జిల్లాలో అక్రమంగా మద్యం, డబ్బు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేష్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చెక్ పోస్ట్ ల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని చెప్పారు. ఎన్నికల అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్