ప్రమాదం సంభవించిన పరిశ్రమను సందర్శించిన మంత్రి దామోదర్

581చూసినవారు
సంగారెడ్డి జిల్లా హత్నుర మండలం చందాపూర్ గ్రామ శివారులో గల రసాయనిక పరిశ్రమలో రియాక్టర్ పేలి బుధవారం ప్రమాదం సంభవించిన పరిశ్రమను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం రాత్రి బయలు దేరి ఆఘటనలో గాయపడిన క్షత గాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్