
సిద్దిపేట: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో మహాత్మ జ్యోతి రావు పూలే 198వ జయంతి సందర్భంగా పార్టీలకతీతంగా కార్యక్రమం నిర్వహిస్తామని, అదేవిధంగా పార్టీలకతీతంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బిజెపి పార్టీలు బీసీలకు రాజకీయంగా విద్య సామాజిక ఆర్థికంగా రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ చట్టం, చేయాలని అన్ని పార్టీల బీసీ నాయకులు కోరడం జరిగింది.