ఐఏఎస్ సాధించిన విద్యార్థికి సన్మానం

70చూసినవారు
ఐఏఎస్ సాధించిన విద్యార్థికి సన్మానం
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మంచన్పల్లి గ్రామానికి చెందిన తరుణ్ యూపీఎస్సీ పరీక్షల్లో జాతీయస్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్ సాధించిన సందర్భంగా బుధవారం ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నాయకులు అతని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు శ్రీనివాస్, బుగ్గయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్