ఓటింగులో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలవాలి: కలెక్టర్

68చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ నమోదు ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలవాలని, 100% ఓటింగ్ జరగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీలతో కలిసి జిల్లా అధికారులు, యువత ఓటర్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం నుండి సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్