గొదావరి కరకట్ట కోసం 48 గంటల దీక్ష

59చూసినవారు
గొదావరి కరకట్ట కోసం 48 గంటల దీక్ష
గోదావరి నది వరదముంపు నుంచి భద్రాచలంను రక్షించాలని కోరుతూ అఖిలభారత హనుమాన్ ప్రచారకులు నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం ముద్దునూరు శివరామాలయంలో ఆదివారం 48 గంటల దీక్ష చేపట్టారు. పేద రామ భక్తులను ముంపు నుంచి కాపాడేందుకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కరకట్టను నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయ ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రామభక్తులు పడుతున్న కష్టాలు పట్టవా అని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్