వరంగల్ ను ఆరు ముక్కలు చేశారు

572చూసినవారు
వరంగల్ కు గొప్ప వారసత్వ సంపద ఉందని ఇది కాకతీయుల సామ్రాజ్యమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కేసీఆర్ వరంగల్ ను ఆరు ముక్కలు చేశారంటూ ఆరోపించారు. దీనిని వ్యతిరేకించినందుకు తనను పక్కన పెట్టారంటూ చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్