కువైట్లో జరిగిన అగ్నిప్రమాద మృతులకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు. కువైట్ అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు కార్మికులు మృతి చెందారు.