వైసీపీ అధినేత వైఎస్ జగన్తో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయం వేదికగా జరిగిన ఈ భేటీలో ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో పాటు అందుబాటులో ఉన్న ఇతర నేతలు కూడా పాల్గొన్నారు.