3 కోట్ల ఇళ్ల నిర్మాణం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం

మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక.. నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. పీఎంఏవై కింద మరో 3 కోట్ల గృహాలు నిర్మించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

సంబంధిత పోస్ట్