* విత్తనం భూమిపై తక్కువ లోతులో మొలకెత్తడం వల్ల వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది.. పైరు నీటిని, పోషక పదార్థాలను సక్రమంగా వినియోగించుకుంటుంది.
* నాట్ల పద్ధతిలో కన్నా ఈ విధానంలో 20% నీరు ఆదా అవుతుంది.
* సాగు ఖర్చు తగ్గించటంతో పాటు 10-15% అదనపు దిగుబడులు కూడా సాధించవచ్చు