ఎమ్మెల్సీ కవిత బెయిల్.. విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత తరఫు లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. దీంతో కోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. రేపు సీబీఐ, ఈడీ తమ వాదనలు వినిపించనున్నాయి.

సంబంధిత పోస్ట్