హైదరాబాద్ నగర శివారులో భారీ వర్షం కురిసింది. మహేశ్వరం మండలం తుమ్మలూరు- కందుకూరు మధ్య ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో శ్రీశైలం రహదారిపై 4 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.