నీటి పారుదల ప్రాజెక్టుల సలహాదారుడు, రిటైర్డ్ ఎస్ఈఎన్ రంగారెడ్డి మృతి చెందారు. గతంలో ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసిన రంగారెడ్డి.. ఇటీవలే నీటిపారుదల శాఖకు కన్సల్టెంట్ గా సీఎం రేవంత్ నియామించారు. ఆయన కాలు విరిగి మాదాపూర్లోని యశోద హాస్పిటల్ లో చేరారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.