ఆ సమయంలో కేజీవాల్ ఇంట్లోనే ఉన్నారు: స్వాతి (వీడియో)

ఢిల్లి సిఎం కేజ్రీవాల్ పై ఆప్ MP స్వాతి మాలీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి సమయంలో CM ఇంట్లోనే ఉన్నారని ఆమె తెలిపారు. ఈ కేసులో తానెవరికీ క్లీన్ చిట్ ఇవ్వనన్నారు. 'CM కొద్దిసేపట్లో కలుస్తారని చెప్పడంతో అక్కడే కూర్చున్నా. అంతలోనే అక్కడికి వచ్చిన బిభవ్ నాపై దాడి చేశాడు. ఏడెనిమిది సార్లు కొట్టాడు. నేను అతడిని తోసేందుకు ప్రయత్నించగా కాలు పట్టుకొని ఈడ్చాడు. నా తలను టేబుల్కేసి బాదాడు' అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్