సీపీఎం ఆధ్వర్యంలో చిన్నం ఊషయ్య వర్దంతి నిర్వహణ

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన అమరజీవి, కామ్రేడ్ చిన్నం ఊషయ్య 39వ వర్దంతిని బుధవారం సీపీఎం,ఎస్ఎఫ్ఐ,డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్నం ఊషయ్య చేసిన సేవలను ఈ సందర్బంగా అందరూ స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, నరసింహ, శంభయ్య, రాములు, లింగస్వామి,రాంరెడ్డి, నరసింహ, సాయికిరణ్, రమేష్, యాదయ్య, రాములు, దుర్గయ్య, లింగయ్య, నర్సిరెడ్డి, యాదిరెడ్డి, ముత్యాలు,పెంటయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్