నేడు హన్మకొండకి మేడారం హుండీలు

మేడారం సమక్మ-సారలమ్మ మహా జారత దిగ్విజయంగా ముగిసింది. దీంతో అధికారులు నేడు మేడారం నుంచి హుండీలను హన్మకొండకి తరలించనున్నారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఈనెల 29 నుంచి హుండీలను లెక్కించనున్నారు. మేడారం జారతలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాట్లు చేశారు. పది రోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్