ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ నియమితులయ్యారు. ఈయన భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి, విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఈయన సెక్రటరీ జనరల్కు సలహాలు ఇవ్వనున్నారు.