ప్రతిభ కనబర్చిన విద్యార్శులకు నగదు సత్కారం

50చూసినవారు
ప్రతిభ కనబర్చిన విద్యార్శులకు నగదు సత్కారం
ఇటీవల వెలువడిన పదవతరగతి పరీక్షా ఫలితాలలో సామర్లకోట పోలీస్టేషన్ సిబ్బందికి చెంది ఇద్దరు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినందులకు అభినందన సత్కారం బుధవారం రాత్రి సామర్లకోట స్టేషన్ ఆవరణలో నిర్వహించారు. ఒక్కొక్క విద్యార్థికి రూ. 5 వేళా చొప్పున నగదు బహుమతిగా సీఐ సురేష్ అందజేశారు.

సంబంధిత పోస్ట్