మైదుకూరు - Mydukuru

బ్రహ్మంగారిమఠం: బ్రిడ్జి సౌకర్యం లేక ఇబ్బందులు

బ్రహ్మంగారిమఠం: బ్రిడ్జి సౌకర్యం లేక ఇబ్బందులు

బ్రహ్మంగారిమఠం మండలంలోని పలుగురాళ్ళ పల్లె చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి చేరుకోవడానికి బ్రిడ్జి వసతి లేకపోవడంతో సుదూర ప్రాయణంప్రయాణం చేయాల్సి వస్తోందంటున్నారు. బ్రహ్మంగారిమఠం పలుగురాళ్లపలుగురాళ్ళ పల్లె మధ్యలోని వంక వద్ద బ్రిడ్జి ఉంటే 7 కి. మీకి.మీ ప్రయాణించి మండల కేంద్రాన్ని చేరుకోవచ్చని,చేరుకోవచ్చు, బ్రిడ్జి లేక 17కి. మీలేకపోతే 17కి.మీ ప్రయాణం చేయాల్సి వస్తోందనివస్తోంది అని మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

వీడియోలు


ఉమ్మడి వరంగల్ జిల్లా