వైభవంగా కోదండరాముని గ్రామోత్సవం

539చూసినవారు
ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మంగళవారం ఉగాది పర్వదినాన్నే పురస్కరించుకొనిభక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. సాయంత్రం సీతారామ లక్ష్మణ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కాయ కర్పూరాల సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్