వరద బాధితులకు నిత్యావసర కిట్స్ పంపిణీ

57చూసినవారు
మైలవరం నియోజకవర్గంలోని వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జె. ఎన్. ఎన్. యు. ఆర్. ఎమ్ కాలనీలో వరద బాధిత కుటుంబాలకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నిత్యవసర వస్తువుల కిట్లను గురువారం పంపిణీ చేశారు. ఎస్. బి. ఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, రౌండ్ టేబుల్ ఇండియా ట్రస్ట్ వారి సంయుక్త సౌజన్యంతో బాధిత కుటుంబాలకు చేయూతనిచ్చారు.

సంబంధిత పోస్ట్