చంద్రబాబు సభాస్థలి వద్దకు ర్యాలీగా వెళుతున్న నేతలు

85చూసినవారు
కౌతాళంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభాస్థలి వద్దకు పెద్దకడబూరు గ్రామానికి చెందిన టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు నరవ శశిరేఖ తన అనుచరులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. చంద్రబాబుకు నాగలిని బహుకరించేందుకు సభాస్థలి వద్దకు వెళ్లారు.

సంబంధిత పోస్ట్