వృద్ధురాలి భూ సమస్య పరిష్కరించాలి

552చూసినవారు
బాలాయపల్లి మండలం భైరవరం గ్రామానికి చెందిన కడిమి సుబ్బమ్మ అనే వృద్ధురాలి భూ సమస్యను పరిష్కరించాలని మార్పు స్వచ్ఛంద సేవా సంస్థ అద్యక్షుడు చిగురుపాటి పవన్ డిమాండ్ చేశారు.గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. కొనుగోలు చేసిన భూమికి పాసుపుస్తకాలు మంజూరు చేయాలని సుబ్బమ్మ 30 ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్