పునరావాస కేంద్రాలకు 15 కుటుంబాలు తరలింపు

82చూసినవారు
ఎస్. కోట మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ఎస్ జి పేటలో మద్దిగెడ్డ కు ఎగువ ప్రాంతం నుండి వస్తున్న భారీ వరదతో పొంగి పొర్లుతుంది. ఈ మేరకు సచివాలయ కార్యదర్శి లక్ష్మి పరిస్థితిని పరిశీలించి జెసిబి తో పూడికను తొలగించే చర్యలు చేపట్టారు. అనంతరం గెడ్డ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలను ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. కాగా హెచ్ఎం బంగారు నాయుడు బాధితులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్