ప్రజలకు, ప్రభుత్వానికి విలేకరులు వారధి

55చూసినవారు
ప్రజలకు, ప్రభుత్వానికి విలేకరులు వారధి
జంగారెడ్డిగూడెంలో జర్నలిస్టులకు ఘన సన్మానం
ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీలో నూతనంగా వివిధ హోదాల్లో పదవులు పొందిన జర్నలిస్టులకు ప్రియదర్శిని కళాశాల ఆవరణలో మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ. ప్రజలకు, ప్రభుత్వానికి విలేకరులు వారధి వంటి వారిని వారి కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్