వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు

74చూసినవారు
వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఏలూరులో యువగళం సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. ఈ ప్రభుత్వం వచ్చాక నాపై 23 కేసులు పెట్టాలని తాజా మరో కేసు పెట్టడం జరిగిందని అన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ మా అత్తగారిల్లు లాగా అయిందని వెళ్లే రావడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్