ఏలూరులో ఎన్డీఏ కూటమి ప్రజాగళం సభ

73చూసినవారు
ఏలూరు నగరంలోని స్థానిక 34వ డివిజన్లో బుధవారం రాత్రి ఎన్డీఏ కూటమి ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోటమి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య జనసేన ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. అనంతరం బడేటి మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్