రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం: చిర్రి బాలరాజు

55చూసినవారు
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం: చిర్రి బాలరాజు
ప్రజాకంటక వైసీపీ జగన్ పాలనకు చరమగీతం పాడుదామని, ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పోలవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు సూచించారు. ఈ మేరకు సోమవారం జీలుగుమిల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కూటమి ప్రభుత్వంలో సంక్షేమాన్ని అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్