![ఎమ్మార్పీఎస్ స్థూపం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి ఎమ్మార్పీఎస్ స్థూపం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి](https://media.getlokalapp.com/cache/ac/72/ac72977964e45324d1853e4d9ad8c168.webp)
ఎమ్మార్పీఎస్ స్థూపం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
పేరుపాలెం బీచ్ లో ఎమ్మార్పీఎస్ స్థూపాన్ని ద్వంసం చేసిన దుండగులను తక్షణమే శిక్షించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పసుపులేటి చిన్ని బాబు మాదిగ డిమాండ్ చేసారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ స్థూపాన్ని ద్వంసం చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అన్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అలసత్వం వహిస్తే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు.