ఇబ్రహీంపట్నం: ట్రై సైకిళ్లు పంపిణీ

68చూసినవారు
ఇబ్రహీంపట్నం:  ట్రై సైకిళ్లు పంపిణీ
దివ్యాంగులు మనో ధైర్యంతో ముందుకు సాగాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు అన్నారు. ఏసీపీ కార్యాలయంలో ముగ్గురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్