గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దేప భాస్కర్ రెడ్డి
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికలల్లో ప్రచారంలో భాగంగా సరూర్ నగర్ డివిజన్ లో రామకృష్ణ పురం టెలిఫోన్ కాలనీ, హరిపురి కాలనీలో గురువారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అభ్యర్థిత్వాని బలపరుస్తూ మహేశ్వరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపిసిసి ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి ప్రచారంలో పాల్గొని ఓటర్లను హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.