ఆర్థిక సహాయం అందజేత
వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని గోనూర్ గ్రామానికి చెందిన సాఫియా బేగం మృతి చెందడం జరిగింది. ఆ విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఆర్ బి ఓ ఎల్ సీఈవో శ్రీనివాస్ రెడ్డి తను అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం అతని టీం సభ్యులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.