ఆ చట్టం గొప్పదని టీడీపీ వాళ్లే చెప్పారు: జగన్
AP: ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని సీఎం జగన్ తెలిపారు. "ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గొప్పదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో చెప్పారు. ఈనాడు కూడా ఈ చట్టం మంచిదని చెబుతూ వీడియో చేసింది.. ఆ తర్వాత డిలీట్ చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ చట్టంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు." అని మచిలీపట్నం సభలో సీఎం మండిపడ్డారు.