శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్

76చూసినవారు
శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్
చిత్తూరు జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. కలెక్టరేట్లో డిసిహెచ్ఏస్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఓ. ప్రభావతి దేవి, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎక్కడైనా మాతృ మరణాలు జరిగితే సంబంధిత డాక్టర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్