టిడిపిలో చేరిన వాలంటీర్స్
విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ 27 వ వార్డుకు చెందిన కొట్నాన. హరికృష్ణ, ఏగిరెడ్డి. అలేఖ్య అనే ఇద్దరు వార్డు వాలంటీర్స్ బుధవారం మాజీ మంత్రి సుజీ కృష్ణ రంగారావు సమక్షంలో చేరారు. మాజీ ఏఎంసీ చైర్మన్ పువ్వుల శ్రీనివాసరావు ప్రోద్బలంతో చేరారన్నారు. బేబీ నాయన గెలుపు కొరకు తామంతా సమిష్టిగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నంది హరి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.