
బొబ్బిలి: జిఏంఆర్ గ్రూప్ చైర్మన్ని కలిసిన ఎమ్మెల్యే బేబీ నాయన
ప్రముఖ పారిశ్రామికవేత్త, జిఏంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జున్ రావుని మంగళవారం బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన హైదరాబాద్ లో స్నేహపూర్వకంగా కలిశారు. బొబ్బిలి సంస్థానం కుమార్ రాజా ఆర్. వి. జి. కే. రంగారావుతో జీఎంఆర్ కి ఉన్న అనుబంధం గురించి వారు జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే బేబీనాయన చిత్రీకరించిన పెద్ద పులి ఫోటో ఫ్రేమ్ ను జిఎంఆర్ కి జ్ఞాపికను అందించారు.