వైసీపీ ఎంపీ అభ్యర్థి సంచలన ప్రకటన
వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, విశాఖ లోక్సభ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ సంచలన ప్రకటన చేశారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపితే పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. పోలింగ్కు ఇంకా 48 గంటల సమయం ఉందని, ఈ లోగా కూటమి తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.