57వ వార్డులో విస్తృత ప్రచారం
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని 57 వార్డు కార్పొరేటర్ ముర్రే వాణి నానాజీ ఆధ్వర్యంలో వైసీపీ పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి గురువార రాత్రి ప్రచారం చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ను అత్యధిక మెజారీ్టతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని ఆదరించాలని కోరారు.