అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల - కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్స్ కొరకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ మన్నె దీనా శనివారం తెలిపారు. 10 పూర్తయిన విద్యార్థులు ఈనెల 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ. బైపిసి. సీఈసీ. ఎంఈసి 4 గ్రూపుల విభాగంలో ప్రతి గ్రూపుకు 40 సీట్ల చొప్పున ఉంటాయని ప్రిన్సిపల్ తెలిపారు.