TG: రాష్ట్రంలో వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షచేపట్టారు. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షించిన సీఎం.. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయంలో సహాయక చర్యలు చేపట్టాలన్నారు.