![నేడు కందిపప్పు విక్రయ కేంద్రం ప్రారంభించనున్న ఎమ్మెల్యే బండారు నేడు కందిపప్పు విక్రయ కేంద్రం ప్రారంభించనున్న ఎమ్మెల్యే బండారు](https://media.getlokalapp.com/cache/37/1e/371e0d694ce1d11a727287b17aba8245.webp)
నేడు కందిపప్పు విక్రయ కేంద్రం ప్రారంభించనున్న ఎమ్మెల్యే బండారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రైతు బజార్లో బియ్యం కందిపప్పు తక్కువ ధరలకు విక్రయించే కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభించ నున్నట్లు టిడిపి మండల అధ్యక్షులు కంఠం శెట్టి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. కావున కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.