ఎ. కొండూరు గ్రామాల్లో స్మశాన వాటిక‌లు ఏర్పాటు చేయాలి

70చూసినవారు
ఎ. కొండూరు గ్రామాల్లో స్మశాన వాటిక‌లు ఏర్పాటు చేయాలి
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సారధ్యంలో నిర్వహిస్తున్న కేశినేని ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం తిరువూరు లో ఎ. కొండు మండ‌లం ఎమ్. ఆర్. వో కార్యాల‌యంలో డిప్యూటీ తాహ‌శీల్దార్ కు ఎ. కొండూరు మండ‌లంలో 7 గ్రామాల‌కు అవ‌స‌ర‌మైన‌ స‌న్మాన వాటిక ఏర్పాటు గురించి 22 గ్రామాల్లో కోతుల బెడ‌ద తొల‌గించాల‌ని విన‌తప‌త్రాలు అంద‌జేశారు.

సంబంధిత పోస్ట్