గుర్తు తెలియని మృతదేహం లభ్యం
శనివారం మధ్యాహ్నం కృష్ణ కెనాల్ రైల్వే గేట్ సమీపంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న జిఆర్పీ సిఐ జి. అంజిబాబు ఎసై రమేష్ మృతదేహన్ని పరిశీలించి, రైలు నుండి జారీ పడిపోయివుంటాడని, ఆచూకీ తెలిసినవారు 9440627546 మరియు 9550523485 నెంబర్ లకు ఫోన్ చేసి తెలియజేయవలసినదిగా మృతదేహాన్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ మార్చురి నందు భద్రపరచినట్లు సిఐ తెలియజేసినారు.